2026

ఏపీ మహిళలకు మరో శుభవార్త.. త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం?

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని మరింత విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం సాధారణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్న మహిళలకు త్వరలో ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు. అమరావతిలో మంత్రి మాట్లాడుతూ, స్త్రీశక్తి పథకం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 73.62 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు నమోదయ్యాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు విద్యుత్ ఆధారిత ఏసీ బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అలాగే దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న దివ్యాంగ శక్తి పథకానికి కూడా మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర కేబినెట్ టూరిస్ట్ బస్సు యజమానులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (AITP) బస్సులపై విధిస్తున్న త్రైమాసిక పన్నును ప్రతి సీటుకు రూ.4,000 నుంచి రూ.2,500కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. టూరిస్ట్ బస్సు యజమానుల విజ్ఞప్తిపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పన్ను తగ్గింపుతో ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన బస్సుల రిజిస్ట్రేషన్లు తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం పెరగడమే కాకుండా, వాహనాల భద్రత, ఫిట్‌నెస్ పర్యవేక్షణ కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. టూరిజం రంగానికి కొత్త ఊపిరి పోసే ఈ నిర్ణయంతో పాటు మహిళలకు ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ప్రతిపాదన రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నిర్ణయాలకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీ మహిళలకు మరో శుభవార్త.. త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం? Read More »

ఏపీ వెదర్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్..!

తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో జూన్ 20 (శనివారం) ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగవచ్చని అధికారులు హెచ్చరించారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రేపు (శనివారం) అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మరోవైపు కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం (20-06-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి అత్యధికంగా అనంతపురం జిల్లా సిద్దరాంపురంలో 61మిమీ వర్షపాతం నమోదయ్యింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 36మిమీ, వైఎస్సార్ కడప జిల్లా చౌడూరులో 31మిమీ, శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టిలో 29.9మిమీ, విజయనగరం జిల్లా గుర్లలో 28.2మిమీ, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి 26.5మిమీ, కోటబొమ్మాళిలో 26.2మిమీ, లావేరులో 22.5మిమీ, కర్నూలు జిల్లా తోవిలో 22మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఏపీ వెదర్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్..! Read More »

మరోసారి పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే పతనం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూ్స్. గత రెండు రోజులుగా మళ్లీ గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలు కావడంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఈ తరుణంలో ధరలు తగ్గి భారీ ఉపశమనం కల్గిస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ధర తక్కువగా ఉన్నప్పుడే కొని పెట్టుకుందామనే ఆలోచనకు వస్తున్నారు. బుధవారం ధరలు డౌన్ అవ్వగా.. అనంతరం ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయనేది చూద్దాం. దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330గా ఉండగా.. ఇవాళ రూ.270 మేర డౌన్ అయ్యాయి. ఇక 22 క్యారెట్ల రేటు ఇప్పుడు రూ.1,32,300 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజు రూ.250 క్రాష్ అయ్యయి. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,330గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,300గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,47,920 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,590గా ఉంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,330 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,300గా ఉన్నాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర చూస్తే రూ.1,44,480గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,450 వద్ద కొనసాగుతోంది. ఇక సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.45 లక్షలుగా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2,49,900గా ఉంది. చెన్నైలో రూ.2,49,900గా ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న క్రమంలో గోల్డ్ రేట్లపై వాటి ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా పసిడి ధరలు మారుతూ ఉంటాయి. యుద్దం ముగిసిపోవడంతో యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో వాటిల్లోకి పెట్టుబడులు వెళ్లడంతో గోల్డ్‌క డిమాండ్ తగ్గింది.

మరోసారి పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే పతనం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..? Read More »

TG20: Ranga Reddy Risers seal five-wicket win against Medak Falcons

Ranga Reddy Risers produced a composed all-round performance to register a five-wicket victory over Medak Falcons in the HCA’s Sreenidhi University TG20 Tournament at the Rajiv Gandhi International Cricket Stadium, Uppal, on Tuesday. After restricting Medak Falcons to 164/8, the Risers overcame a mid-innings wobble through a calm partnership between Nanavath Rakesh and Nitin Sai Yadav. The latter finished the chase in style as the Risers reached the target with 10 balls to spare. The Falcons got off to a bright start as Purnanand Rao set the tone with a series of boundaries in the opening overs. He kept the scoreboard ticking, but Risers skipper Tanay Thyagarajan struck the first blow, bowling Shrunjith Reddy (6 off 5) in his first over of the match. Purnanand continued to apply pressure on the Risers’ bowling attack, but wickets kept falling at the other end. Falcons captain Ravi Teja (6 off 4) was caught by Prakash Reddy off Tanay Jaddu before Tanay Thyagarajan produced another breakthrough, dismissing the dangerous Purnanand, who made a brisk 38 off 20 balls before being brilliantly caught by Aditya Javvaji. The wicket slowed the Falcons’ momentum considerably, with Nitin Sai Yadav delivering a maiden in the final over of the powerplay as the Falcons reached 51/3. The Falcons had to wait 19 deliveries for their next boundary, which came in the form of a six from Vikram Naik. The wicketkeeper-batter then joined forces with Naman Agarwal (37 off 30), and the pair rebuilt the innings through sensible strike rotation and timely boundaries. Their partnership gathered momentum, highlighted by a 16-run 12th over off Tanay Jaddu that took the Falcons past the 100-run mark. However, Tanay Thyagarajan returned to break the 76-run stand, claiming his third wicket of the evening. The dismissal triggered a collapse. Varun Yerram (1 off 2) soon departed, handing Arun Kumar his first wicket, while Surya Teja (10 off 10) was bowled by Tanay Jaddu. Vikram Naik fought hard for his 49 off 38 balls, but his dismissal to Aryan Cariappa effectively ended the Falcons’ hopes of a strong finish. The Falcons eventually closed their innings at 164/8. Aaron George and Avanish Rao gave the Risers the perfect start to their chase, taking the attack to the Falcons’ bowlers from the outset. Aaron plundered 16 runs in the opening over, while Avanish followed it up with a 12-run second over to lay a strong foundation. Falcons skipper Ravi Teja struck back in the third over, ending the opening stand by dismissing Aaron for a brisk 27 off 13 balls. Avanish continued to score freely and kept the scoreboard moving at a healthy rate. However, Varun Yerram turned the game on its head with a double strike in the final over of the powerplay, removing Avanish for 25 off 12 balls and Aditya Javvaji (12 off 9) to leave the Risers in a spot of trouble at 66/3. The Falcons’ bowlers then tightened their grip on proceedings, restricting the flow of boundaries. The Risers had to wait 31 deliveries for their next boundary, which came off the bat of skipper Tanay Thyagarajan. Sensing the need to shift momentum, Tanay counterattacked with two more fours and a six during his quickfire 21 off 11 balls. However, Ahwinan Ram struck at a crucial juncture to dismiss the Risers captain, reducing them to 117/5. With 48 runs required from the final seven overs, responsibility fell on Nanavath Rakesh (37 not out off 33) and Nitin Sai Yadav (28 not out off 19). The pair remained composed under pressure, rotating the strike effectively while capitalising on scoring opportunities. Nitin accelerated at the perfect time, striking a pair of boundaries in the 17th over to bring the target within reach and ease the pressure. The finishing touches came in the 19th over as Nitin launched the match-winning six to cap a composed chase, guiding Ranga Reddy Risers to victory with five wickets in hand and 10 balls to spare.

TG20: Ranga Reddy Risers seal five-wicket win against Medak Falcons Read More »

President Murmu confers Padma awards to Rohit Sharma, Mammootty, Vijay Amritraj

Tennis legend Vijay Amritraj, actors Mammootty and Satish Shah, cricketer Rohit Sharma, and playback singer Alka Yagnik were among eminent personalities conferred with the Padma awards by President Droupadi Murmu on Tuesday. In the second civil investiture ceremony at the Ganatantra Mandap of Rashtrapati Bhavan, the President presented the Padma Vibhushan to former Supreme Court judge K T Thomas for public affairs and eminent Malayalam journalist P Narayanan for contribution to literature and education. Alka Yagnik, Mammootty, American oncologist Dattatreyudu Nori, tennis player Vijay Amritraj, industrialist S K M Maeilanandhan, and social worker and educationist Vellappally Natesan received the Padma Bhushan during the ceremony. Rupi Soren, wife of JMM founder Shibu Soren, received the Padma Bhushan on behalf of the late leader. The President conferred the Padma Shri on cricketer Rohit Sharma, who led India to victory in the last T20 World Cup, and hockey player Savita Punia. Vladimir Mestvirishvili, the Georgian coach who mentored Indian Olympic medallists like Sushil Kumar, Yogeshwar Dutt and Ravi Dahiya, was awarded the Padma Shri posthumously. His wife received the award on his behalf. The function was attended by Vice President C P Radhakrishnan, Prime Minister Narendra Modi, Lok Sabha Speaker Om Birla and Union Home Minister Amit Shah, among other dignitaries. The arrival of 83-year-old folk artist and cultural guardian from Nagaland, Guru Sangyusang Pongener, added a vibrant cultural touch to the ceremony. Dressed in traditional Naga attire, his spirited entry drew applause from the audience, including Prime Minister Modi. He received the Padma Shri. Social worker Budhri Tati, who worked in education and women’s empowerment in the erstwhile Naxal-affected Bastar region of Chhattisgarh, also received the Padma Shri. She preferred traditional attire and received warm applause while accepting the honour. The President also conferred the Padma Shri on actor Satish Shah posthumously. The actor was known for roles in Ye Jo Hai Zindagi, Sarabhai vs Sarabhai and the cult film Jaane Bhi Do Yaaro. His brother received the award on his behalf. Former CEO of Prasar Bharati Shashi Shekhar Vempati, now CBFC chairman, was also awarded the Padma Shri. The President conferred a total of 65 Padma awards in the ceremony, including two Padma Vibhushan, seven Padma Bhushan and 56 Padma Shri awards. Actor R Madhavan, DRDL scientist Chandramouli Gaddamanugu, RVS Mani and entrepreneur Ashok Khade were among other Padma Shri awardees. Dalit author Asok Kumar Haldar, railway guard-turned-writer; Carnatic duo Ranjani and Gayatri; actor Anil Kumar Rastogi and chemistry professor Mahendra Nath Roy were also conferred the Padma Shri. In a post on X, Prime Minister Modi said the Padma awards celebrate exceptional service and dedication across diverse fields. Union Home Minister Amit Shah also congratulated the awardees and hosted a dinner in their honour.

President Murmu confers Padma awards to Rohit Sharma, Mammootty, Vijay Amritraj Read More »

Delhi Redz defeat Chennai Bulls to win inaugural RPL Women’s title

Delhi Redz clinched the inaugural Women’s title with a 22-10 victory over Chennai Bulls in the HSBC Rugby Premier League at the GMC Balayogi Stadium, Gachibowli, on Tuesday. The inaugural women’s competition featured 48 players, including 24 international stars from 10 countries, competing for a total prize purse of Rs 40 lakh. The champions received Rs 25 lakh, while the runners-up took home Rs 15 lakh. Delhi Redz made a strong start, controlling possession and opening the scoring through Lavena Cavuru on the left wing. Chennai Bulls struggled to break through the aggressive Redz defence before Muskan Piploda finally crossed over in the second quarter. However, Eden Kilgour responded immediately to restore Delhi’s advantage. The Bulls dominated possession for much of the third quarter but were unable to convert their pressure into points. Delhi regained control in the final period as Silika Qalo scored on the right wing before Isadora Lopes added another late try. Although Sheilla Chajira scored for the Bulls, the Redz comfortably closed out the victory to claim the historic title.

Delhi Redz defeat Chennai Bulls to win inaugural RPL Women’s title Read More »

ఘోరం.. ఆటో-లారీ ఢీకొని ముగ్గురు మృతి.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ప్రమాద దృశ్యాలు!

పల్నాడు జిల్లాలో సోమవారం (జూన్ 22) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పలువురు ఆటోలో యడ్లపాడు మండలం సంకరాత్రిపాడు గ్రామానికి బయలుదేరారు. అక్కడ జరుగుతున్న దశదిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా కామేపల్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఘటనాస్థలంలోనే వేల్పూరుకు చెందిన సుబ్బాయమ్మ, ఏడుకొండలు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రమనమ్మను చికిత్స కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన మరో ఆరుగురిని స్థానికులు, పోలీసులు వెంటనే నరసరావుపేటలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దశదిన కార్యక్రమానికి వెళ్తుండగా జరిగిన ఈ విషాద ఘటన వేల్పూరు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.

ఘోరం.. ఆటో-లారీ ఢీకొని ముగ్గురు మృతి.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ప్రమాద దృశ్యాలు! Read More »

FIFA WC 2026: Ronaldo becomes first player to score in six World Cup editions

Cristiano Ronaldo etched his name in the history books by becoming the first footballer to score in six different FIFA World Cup editions after finding the net in Portugal’s Group K clash against Uzbekistan at the Houston Stadium in Houston on Tuesday. The 41-year-old Portugal captain reached the landmark just six minutes into the contest, putting his side ahead with a trademark close-range finish. The goal came after Joao Cancelo surged down the right wing and delivered a low pass into the box, which Ronaldo converted first time from inside the six-yard area. The strike marked another remarkable chapter in Ronaldo’s extraordinary international career. Having made his World Cup debut in Germany in 2006 as a 21-year-old, he has now scored in every tournament he has featured in – 2006, 2010, 2014, 2018, 2022, and 2026. Ronaldo scored once during Portugal’s run to the semi-finals in 2006 and added a goal each in the 2010 and 2014 editions. His most productive World Cup campaign came in Russia in 2018, where he netted four times, before adding another goal in Qatar four years later as Portugal reached the quarter-finals. The veteran forward had faced criticism following a subdued display in Portugal’s opening match against DR Congo, but he responded emphatically by delivering a record-breaking goal on the biggest stage in world football. Ronaldo’s latest achievement came just a day after Argentina captain Lionel Messi became the highest goal scorer in the history of the FIFA World Cup as he scored his 18th goal against Austria. Despite holding numerous international records, Ronaldo is still searching for his first goal in a World Cup knockout match and has never played in a World Cup final. However, with Portugal aiming for a deep run in the expanded 48-team tournament, the legendary forward could add further milestones to his already glittering resume. Ronaldo now has nine World Cup goals to his name and remains one of the central figures of the 2026 tournament as Portugal pursue their quest for global glory.

FIFA WC 2026: Ronaldo becomes first player to score in six World Cup editions Read More »

Jagan blames TDP for Krishna’s ‘custodial death’, police excesses

YSRCP supremo YS Jagan Mohan Reddy on Saturday said that the alleged custodial death of Gade Sai Krishna was not an isolated atrocity but the outcome of a dangerous culture fostered under the TDP-led coalition government. Over the past few days, Andhra Pradesh has been shaken by the alleged “disappearance” of Krishna, whose mother accused Vijayawada’s Krishna Lanka police inspector Nagaraju of torturing her son to  death and then clandestinely cremating his body without the knowledge of family members. “Be it custodial death of Gade Sai Krishna, whose body was allegedly cremated secretly by the police or the suicide of Kranti Kumar after accusing police harassment in a selfie video. They are the outcome of a dangerous culture fostered under the TDP,” Jagan said in a post on ‘X’. Kumar (Perupogu Kranthi Kumar), a Dalit man from Vijayawada, had accused Nagaraju of driving him to suicide through his alleged harassment and torture. In the selfie video, Kumar was seen consuming poison and ending his life due to Nagaraju’s harassment on May 21. The video went viral in the wake of Krishna’s case also being linked to Nagaraju. Observing that incidents pertaining to Krishna and Kumar were not isolated, the opposition leader highlighted that “fear, not justice, was becoming the defining feature of policing in the state.” Jagan claimed that encouraging political vendetta through police harassment would allow the police to take the law into their own hands, corrupt institutions and embolden sections of the police force to operate beyond established laws, rules and constitutional safeguards. “That warning has become a painful reality. Political opponents were targeted first. Social media activists followed. Journalists, intellectuals and dissenting voices came next,” the YSRCP chief said. What began as political persecution has now evolved into a dangerous habit of unchecked policing, where ordinary people too are becoming victims of intimidation, harassment and abuse of authority, he claimed. Underscoring that Krishna’s case has shaken the conscience of Andhra Pradesh, Jagan said his grieving mother, Gade Vijaya Lakshmi, is still pleading for answers and asking authorities to hand over even her “son’s ashes if his body cannot be produced.” Has such a horrifying situation ever occurred in the state’s history, asked Jagan, underlining that Kumar’s case is equally disturbing, who publicly accused the police (inspector Nagaraju) of sustained harassment. “In Tuni, Tirupathamma recorded a selfie video alleging police harassment before ending her life. Kalavathi from Srikakulam district committed suicide due to police harassment. In Kurnool district, Dalit woman Gangamma allegedly died due to police torture,” Jagan said. The former CM claimed that Gangamma was secretly buried, even as her family is seeking a judicial probe into the circumstances surrounding her death

Jagan blames TDP for Krishna’s ‘custodial death’, police excesses Read More »